బ్యాండ్మింటన్ స్టార్ పీవీ సింధూ తన ఖాతాలో మరో ఆణిముత్యాన్ని చేర్చుకుంది. తొలిసారి స్విస్ ఓపెన్ విజేతగా నిలిచి దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. ఆమె సాధించిన ఈ విజయానికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు.
ఇన్ స్టాగ్రామ్ లో విపరీతంగా ఫేమస్ అయిన కచ్చా బాదం పాటకు స్పెప్పులు వేయగా..తాజాగా.. తమిళ పాట మయకిరియేకి చిందులు వేయడం గమనార్హం. అది కూడా రోడ్డుపై వేయడం గమనార్హం.
కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం (Hijab Row) కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఈ విషయం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. తాజాగా హిజాబ్ వివాదంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల (Gutta jwala) స్పందించారు.
PV Sindhu: ఒలింపిక్స్ లో భారత్ కు రెండు పతకాలు సాధించిన తెలుగు తేజం పివి సింధు.. తనకు ఎదురైన వేధింపులపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
Syed Modi International 2022: గతేడాది ఒలింపిక్స్ లో కాంస్యం మినహా మేజర్ టోర్నీలలో ఫైనల్ గండాన్ని దాటలేకపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. ఈ ఏడాదిని మాత్రం టైటిల్ తో ప్రారంభించింది.
ఈ టోర్నీలో ఏడుగురు భారతీయ షట్లర్లు కరోనా బారిన పడ్డారు. వారిలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, రితికా ఠక్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ సింగ్, ఖుషీ గుప్తాలు ఉన్నారు
పంజాబ్లో ప్రధాని మోదీపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్టు బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ట్వీట్... వ్యంగ్యంగా స్పందించిన హీరో సిద్ధార్థ్...
Kidambi Srikanth: గచ్చిబౌలి లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ ను తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది.
Kidambi Srikanth: ఎన్నో ఆశలతో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో అడుగుపెట్టిన తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్.. తుది పోరులో పరాజయం పాలయ్యాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ఫిప్ లో తొలి సింగిల్స్ (పురుషుల) టైటిల్ గెలవాలన్న అతడి కల నెరవేరలేదు.
BWF World Championships 2021: స్పెయిన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తెలుగమ్మాయి పీవీ సింధు.. ఈ ఏడాదిని ఓటమితో ముగించింది.