Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • ఈ ఆరు రోజులు భార్యభర్తలు శారీరకంగా అస్సలు కలవొద్దు.. ఏం జరుగుతుందో తెలుసా?

ఈ ఆరు రోజులు భార్యభర్తలు శారీరకంగా అస్సలు కలవొద్దు.. ఏం జరుగుతుందో తెలుసా?

హిందూ శాస్త్రంలో ప్రతీ విషయం గురించి ప్రస్తావించినట్లే భార్యభర్తల శారీరక బంధం గురించి కూడా కొన్ని విషయాలను పేర్కొన్నారు. వీటి ప్రకారం ఆలుమగలు కొన్ని రోజుల్లో శారీరకంగా అస్సలు కలవకూడదని చెబుతుంటారు. దీనివల్ల పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్వసిస్తుంటారు. ఇంతకీ ఆ రోజులు ఏంటంటే.. 

Narender Vaitla | Published : Dec 31 2024, 03:32 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
అమావాస్య, పౌర్ణమి రోజుల్లో దూరంగా

అమావాస్య, పౌర్ణమి రోజుల్లో దూరంగా

ఏ నెలలో అయినా అమావాస్య, పౌర్ణమి నాడు దంపతులు శారీరకంగా కలవకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంపై చెడు ప్రభావం పడుతుంది, కుటుంబంలో సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. 

25
చవితి, అష్టమి తిథులలో

చవితి, అష్టమి తిథులలో

ఏ నెలలో అయినా చవితి, అష్టమి తిథులలో దంపతులు శారీరక సంబంధం పెట్టుకోకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ తిథుల్లో శారీరకంగా కలిస్తే పుట్టబోయే పిల్లల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. 

35
పితృపక్షంలో

పితృపక్షంలో

పితృపక్షంలో మనసు, శరీరం, మాట, చేతలు అన్నీ పవిత్రంగా ఉండాలి. పితృపక్షంలో దంపతులు శారీరక సంబంధాల గురించి ఆలోచించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సమయంలో శారీరక సంబంధం పెట్టుకుంటే పితృ దేవతలు కోపగిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. 

45
నవరాత్రుల్లో

నవరాత్రుల్లో

నవరాత్రులు చాలా పవిత్రమైనవి. ఇళ్లలో కళశ స్థాపన చేస్తారు. నవరాత్రుల్లో స్త్రీ, పురుషుల మధ్య శారీరక సంబంధం పెట్టుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. 

55
ఉపవాసంలో

ఉపవాసంలో

ఏ రోజున అయినా ఉపవాసం ఉన్నవారు ఆ రోజు పవిత్రంగా ఉండాలి. పవిత్రమైన మనసుతో చేసే పూజ ఫలిస్తుంది. ఉపవాసం ఉన్నవారు ఆ రోజు పూర్తి బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories